Breaking: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతి

News Published On : Saturday, May 24, 2025 07:17 PM

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు మృతి చెందారు. స్కార్పియో ఢీకొనడంతో ద్విచక్రవాహంనపై వెళ్తన్న వీరిద్దరూ మృతి చెందారు. ఢీకొన్న స్కార్పియో వాహనం టీడీపీ నేత వెంకట్రామయ్యదిగా గుర్తించారు.