భారత్ మరో సంచలన నిర్ణయం.. విదేశీ కంపెనీ గెంటివేత

News Published On : Friday, May 16, 2025 10:00 AM

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ ఘటననకు ఖండించిన టర్కీ కుట్రను కేంద్రం అడ్డుకుంది. టర్కిష్ సంస్థ సెలెబిని భారత్ నుంచి గెంటేసింది. ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లో ఈ సెలెబి సంస్థ కీలకంగా ఉంది. అందుకే జాతీయ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...