ప్రధాని నరేంద్ర మోడీ సంచలన కామెంట్స్

News Published On : Tuesday, May 13, 2025 09:25 PM

మన అక్కాచెల్లెళ్లు, కూతుళ్ల సిందూరం తుడిచిన ఉగ్రవాదుల నట్టింట్లోకి వెళ్లి చంపేశాం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన కామెంట్స్ చేశారు. పంజాబ్ లోని అధంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోడీ వెళ్లారు. ఫైటర్ జెట్ పైలట్స్ ను కలిసారు మోడీ. ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న జవాన్లతో ప్రధాని ముచ్చటించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.న్యూక్లియర్ బాంబులతో భయపెట్టినా వెనక్కి తగ్గేది లేదన్నారు ప్రధాని మోదీ.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...