తమిళనాడు ప్రభుత్వానికి షాక్..నీట్ మినహాయింపు బిల్లు తిరస్కరణ

News Published On : Friday, April 4, 2025 02:58 PM

తమిళనాడు ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలన్న బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ అసెంబ్లీలో వెల్లడించారు. కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. NEETను రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ గతేడాది జూన్ లో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...