మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో కొత్త స్కీమ్ కు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా 'ఎన్టీఆర్ విద్యా సంకల్పం' స్కీమ్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా రూ.10,000 నుంచి రూ. లక్ష వరకు రుణాన్ని ఇవ్వనుంది. ఈ పథకంలో తీసుకున్న నిధులను పిల్లల చదువుకోసమే ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.