నేటి నుండి ఖాతాల్లోకి డబ్బులు

News Published On : Tuesday, June 17, 2025 08:30 AM

తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నేటి నుంచి రైతు భరోసా పథకం కింద రైతు ఖాతాలో నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ఏడాదికి ఒక ఎకరం భూమికి రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించునున్న విషయం తెలిసిందే.

అయితే ఎకరాలతో సంబంధం లేకుండా అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ఈ నిధులు జమ చేయనుంది. ఖరీఫ్ సీజన్ కి ముందు డబ్బులు అందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...