Big Breaking: మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన

News Published On : Monday, June 9, 2025 09:55 PM

ఏపిలో ఎస్జీటీల బదిలీల విషయంలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. వెబ్ కౌన్సెలింగ్ బదులు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ట్వీట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు తనకు తెలియజేశారన్నారు.