ఆపరేషన్ సింధూర్: కీలక ఉగ్రనేతలు హతం

News Published On : Wednesday, May 7, 2025 02:46 PM

పహెల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పై ప్రతీకారదాడులను జరిపింది. ముఖ్యంగా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని భారతసైన్యం నేలమట్టం చేసింది. ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి చెందిన 10మంది సభ్యులు భారత్ దాడుల్లో చనిపోయినట్లు వెల్లడించారు. దీంతో భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటానని మసూద్ లేఖను విడుదల చేశాడు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...