నూతన రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్

News Published On : Monday, May 12, 2025 08:05 AM

ఏపిలో నూతన రేషన్ కార్డులపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న వారికి సైతం ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఇస్తామని పేర్కొన్నారు. ఐతే చిన్న పిల్లలు, 80 దాటిన వృద్ధులు మినహా రేషన్ కార్డులు పేరున్న ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 95 శాతం కేవైసీ పూర్తి చేసి దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...