మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్

News Published On : Monday, May 5, 2025 02:00 PM

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు చేదు ప్రకటన వెలువడనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ఛార్జీల పెంపు త్వరలో అమలు కానుంది. ఈ నేపథ్యంలో 25 నుండి 30 శాతం ఛార్జీల పెంపు కోసం చర్చించేందుకు ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డితో L&T సంస్థ భేటీ కానుంది. అనంతరం ఈ నెల 10 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. అధిక నష్టాలను నివారించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...