పాకిస్థాన్-భారత్ ఉద్రిక్తతలు: రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక సూచన

News Published On : Tuesday, May 6, 2025 08:29 AM

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్-భారత్ ఉద్రిక్తత పరిస్థితులు పెరిగిపోతున్నాయి. ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ దేశంలోకి అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఆయా రాష్ట్రాల్లోని పౌరులకు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని పేర్కొంది. యుద్ధ సమయంలో పౌరులు స్పందించాల్సిన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...