ఖాతాలోకి రూ.2 వేలు.. వారికి మాత్రమే

News Published On : Thursday, February 20, 2025 12:00 PM

పీఎం కిసాన్ 19వ విడత కింద ఈనెల 24న రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. బిహార్లోని భాగల్పూర్ లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులు విడుదల చేయనున్నారు.

E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుందని అధికారులు తెలిపారు. కేంద్రం 2018 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...