ఇండియన్ ఆర్మీపై కేంద్రం కీలక నిర్ణయం

News Published On : Sunday, May 18, 2025 03:17 PM

భారత సైన్యానికి ఆయుధాల కొనుగోలు అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సమయాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నేరుగా కొనుగోలు చేసేందుకు సైన్యానికి అధికారం అప్పగించింది. ఈ క్రమంలో రూ.40వేల కోట్ల విలువైన ఆయుధాలను సైన్యం కొనుగోలు చేయనుంది.