ఇంటర్ అర్హతతో భారీ ఉద్యోగాలు

News Published On : Sunday, May 25, 2025 03:48 PM

ఇంటర్ పాసై ఆర్మీలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోసం ఆర్మీ సంస్థ దరఖాస్తులు స్వీకరిస్తోంది. దీనికి ఇంటర్లో ఎంపీసీ పూర్తి చేసి 2025లో జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఇందులో 90 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.joinindiyaarmy.nic.in/ లో జూన్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...