విమాన ప్రయాణికులకు అలర్ట్

News Published On : Tuesday, May 13, 2025 09:42 AM

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయినా కూడా పాక్ మళ్లీ జమ్మూకశ్మీర్ పై డ్రోన్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇండిగో సంస్థ ప్రయాణికులకు అలర్ట్ జారీ చేసింది. మొత్తం 6 నగరాలకు విమానాలను రద్దు చేసింది. జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్కోట్, శ్రీనగర్ కు వెళ్లాల్సిన విమానాలతో పాటు అక్కడి నుంచి రావాల్సిన విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...